Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉన్నవారిని అనుమతించాలి : ఏపీ సర్కారుకు హైకోర్టు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:31 IST)
కరోనా వైరస్ ముప్పు కారణంగా తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్న వారిని సరిహద్దుల్లో ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. పైగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. పైగా, లాక్‌డౌన్ సమయంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కానీ, అనేక మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రజలు తమతమ స్వస్థాలకు వస్తున్నారు. అలాంటి వారిని సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. ఈ చర్యను ఖండిస్తూ జేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)ని ఎంట్రీ పాయింట్లోనే పరిశీలించాలని ఆదేశించింది. ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచాలని... ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments