Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (11:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఈ నెల 17వ తేదీన రైతు భరోసా రెండో విడత నిధులను అందిచనున్నట్టు తెలిపారు. 
 
అలాగే, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలోనూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, వచ్చే నెల మొదటి వారంలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. 
 
ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. 
 
రంగు మారిన ధాన్యం, బ్రోకెన్‌ రైస్‌ నుంచి ఇథనాల్‌ తయారీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15 వ తేదీలోగా డిజిటల్‌, ఫిజికల్‌ రశీదులివ్వాలని అధికారులకు చెప్పారు సీఎం జగన్‌. పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments