Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిది... యనమల

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (12:41 IST)
అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపదెబ్బ వంటిందన్నారు. ఈ తీర్పుతో అయినా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము మొదటి నుంచి మొత్తుకుంటున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని సూచించారు. 
 
కోర్టు చెప్పిన విధంగా రాజధానిగా అమరావతిని, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆదుుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments