Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఆరు నెలల పాటు జగనన్న సురక్ష పథకం కొనసాగింపు..

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (15:09 IST)
ఏపీలోని వైకాపా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత యేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో తొలి విడతగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రెండు దశలో భాగంగా మరో ఆరు నెలల పాటు నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. 
 
వచ్చే ఆరు నెలల పాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ వైద్య సేవలను అందించే విషయంలో ఓ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో ముందుకు సాగాలే చర్యలు తీసుకోనున్నారు. 
 
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం జగన్.. తొలి దశలో 50 రోజులకు పైగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 60 లక్షల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందుతారు. తొలిదశ కార్యక్రమంలో పీహెచ్‌సీలు, ఏఎన్ఎంలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 1,45,35,705 ఇళ్లను సందర్శించి రోగులను ఇంటి ముంగిటలోనే 6,45,06,018 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments