Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టిపెట్టిన ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (14:36 IST)
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఫలితాల ప్రకటనపై దృష్టిసారించింది. కరోనా కారణంగా సుప్రీం కోర్టు చేసిన సూచనలతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, ఇప్పుడు ఫలితాలను ఎలా ప్రకటిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పరీక్షల రద్దు ప్రకటన సమయంలోనే ఫలితాల కోసం హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments