Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు శుభవార్త చెప్పిన ఏపీ సీఎం జగన్ సర్కారు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను తెరిచివుంచే సమయాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబరు 31వ తేదీతో పాటు జనవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను అర్థరాత్రి వరకు తెరిచివుంచేలా ఆదేశించారు. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ప్రతి రోజూ మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు తెరిచివుంచుతారు. 
 
కానీ, కొత్త సంవత్సరంరోజును పురస్కరించుకుని అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచివుంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నటించే అన్ని ఈవెంట్స్‌లో ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఈవెంట్స్ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Soundarya: నటి సౌందర్యది హత్య.. ప్రమాదం కాదు.. మోహన్ బాబుపై ఫిర్యాదు

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments