ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్తేనే ప్రత్యేక హోదా సాధ్యం : మాజీ సీఎం కె.రోశయ్య

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇపుడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు సరిపోవని ఎవరూ ఊహించని స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తేనే అది సాధ్యపడుతుందని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:09 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఇపుడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు సరిపోవని ఎవరూ ఊహించని స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తేనే అది సాధ్యపడుతుందని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. తన వ్యక్తిగత పనుల మీద విజయవాడకు వచ్చిన కె.రోశయ్యను ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న కలిశారు. ఈ సందర్భంగా తాము చేస్తున్న హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని ఈ మాజీ గవర్నర్‌ను వెంకన్న కోరారు. 
 
దీనికి కె.రోశయ్య స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు, తెలుపుతున్న నిరసనలు సరిపోవన్నారు. హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments