Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాహనాదారులకు గుడ్ న్యూస్- మళ్లీ స్మార్ట్ కార్డులు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:30 IST)
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను రూ.200 వాహనం కొనుగోలు సమయంలోనే వసూలు చేస్తారు. 
 
వాస్తవానికి ప్రతీ వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇవే వివరాలతో స్మార్ట్ కార్డుల్ని ముద్రించి వాహనదారులకు అందిస్తారు. 
 
కానీ ఇలా డబ్పులు వసూలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో కార్డులు మాత్రం జారీ చేయలేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments