Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాహనాదారులకు గుడ్ న్యూస్- మళ్లీ స్మార్ట్ కార్డులు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:30 IST)
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను రూ.200 వాహనం కొనుగోలు సమయంలోనే వసూలు చేస్తారు. 
 
వాస్తవానికి ప్రతీ వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇవే వివరాలతో స్మార్ట్ కార్డుల్ని ముద్రించి వాహనదారులకు అందిస్తారు. 
 
కానీ ఇలా డబ్పులు వసూలు చేసినా వైసీపీ ప్రభుత్వంలో కార్డులు మాత్రం జారీ చేయలేదు. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి రాజీనామా ఎంత పని చేసింది

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను ఒకేవేదికపై తేనున్న ప్రపంచ తెలుగు సమాఖ్య

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..

క సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : కథానాయకుడు కిరణ్ అబ్బవరం

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

తర్వాతి కథనం
Show comments