Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కంటే రాష్ట్రంలోనే రోడ్డు ప్రమాదాలు అధికం : డీజీపీ

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (12:49 IST)
2019 వార్షిక నివేదికను ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ వివరించారు. పోలీస్ శాఖలో మార్పుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఈ సంవత్సరం పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసింది. వృత్తిపరమైన పోటీల్లో దేశ స్థాయిలో 7 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయిని తెలిపారు. 
 
2018తో 2019ను పోల్చితే కొన్ని కేసులు బాగా పెరిగాయి. కొన్ని తగ్గు ముఖం పట్టాయి. రోడ్డు ప్రమాదాలు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా ఉండటం బాధాకరమని చెప్పుకొచ్చారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ చరిత్రాత్మకం అని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు పోలీసు శాఖ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

ఇక ఇసుక పాలసీ వల్ల ఇసుక చోరీ కేసులు 140 శాతం పెరిగాయని తెలిపారు. మహిళ భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిననట్టు తెలిపారు. దిశ యాక్టుకు ప్రభత్వం చర్య తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ యేడాదిలో సైబర్ నేరాలు 53 శాతం మేరకు పెరిగినట్టు తెలిపారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 2020లో నేరాల సంఖ్య తగ్గించి  సేఫ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల సహకారంతో నక్సలిజం చర్యలు తగ్గుముఖంకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments