Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడితో ఇటుక బట్టీ వద్ద మాట్లాడుతుంటే.. ఆ యువతిని?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... స్నేహితుడితో పాటు ఉన్న సమయంలో అతడిపై కామాంధులు దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిపై కర్కశంగా ప్రవర్తించారు. కాలేజీలో ఓ ప్రోగ్రామ్‌ను ముగించుకుని స్నేహితుడిపై వెళ్లిన యువతిపై ఈ అఘాయిత్యం చోటుచేసుకుంది. 
 
స్నేహితుడితో కలిసి సంగంపుంత కాలనీ వద్ద వున్న ఇటుక బట్టీ సమీపంలో మాట్లాడుతుండగా.. వీరిని చూసిన యువకులు.. వారిపై దాడికి పాల్పడ్డారు.  యువతి స్నేహితుడిపై దాడి చేశారు. ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments