Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులు .. ఆ 2 జిల్లాల్లో నిల్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం ఉదయానికి మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 266కు చేరింది. 
 
ఈ కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖలో 5, అనంతపురం, కర్నూలులో మూడు చొప్పున, గుంటూరులో 2, వెస్ట్ గోదావరిలో ఒక కేసు చొప్పున నమోదైంది. ఈ వైరస్ బారినపడి ఇద్దరు చనిపోగా, ఐదుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూర్ 6, చిత్తూరు 17, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 32, కడప 23, కృష్ణ 28, కర్నూలు 56, నెల్లూరు 34, ప్రకాశం 23, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 16 చొప్పన నమోదు కాదు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments