Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చదువుకోమని అమెరికా పంపిస్తే తిరుగు టపాలా వచ్చాడు : సభలో చంద్రబాబు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:46 IST)
ఉన్నత చదువులు చదువుకోమని అమెరికాకు పంపిస్తే.. తిరుగు టపాలో ఇండియాకు వచ్చేశారని వైకాపా అధినే, ఏపీ అసెంబ్లీ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. 
 
వర్షాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. 
 
ఆ సమయంలో జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఉన్నత చదువుల కోసం జగన్‌ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమెరికాకు పంపిస్తే... తిరుగు టపాలో స్వదేశానికి వచ్చారని, కానీ తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని తిరిగి వచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారి నవ్వులు పూశాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments