Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యోటో నుంచి ఫుకువోకాకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు బృందం!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (17:05 IST)
జపాన్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ రైలులో బాబు క్యోటో నుంచి ఫుకువొకా వెళ్లారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు కూడా బాబుతో పాటు బుల్లెట్ ట్రైన్ ప్రయాణాన్ని ఆస్వాదించారు. 
 
మరోవైపు... జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టబడులు పెట్టాల్సిందిగా ఆయన వారిని కోరారు. ఏపీల గల అవకాశాలు, రాయితీలను బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments