Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాల కుదింపు.. నేటితో స్వస్తి..

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (07:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగించనున్నారు. ఈ నిర్ణయానికి కూడా మండలిలో ఆమోదముద్రపడిత నేటితో సమావేశాలు ఆఖరు కానున్నాయి. నిజానికి ఈ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు జరిపేలా ప్లాన్ చేశారు. కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్న కుంటి సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ సమావేశాల్లో 23 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 12 బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిని మంగళవారం సభలో ఆమోదించుకోవడంతో పాటు.. కొత్తగా మరో 11 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల ఆమోదంలో ఏదేని సాంకేతిక ఏర్పడిన పక్షంలో మరో రోజు అంటే బుధవారం వరకు పొడగించే అవకాశం ఉంది. అలాగే, వచ్చే నెలలో కూడా ఐదు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments