Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నంలో 1,500 కిలోల బరువున్న టేకు చేప దొరికిందోచ్!

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (12:10 IST)
Dot Fish
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు ఆదివారం రాష్ట్ర తీరంలో సముద్రంలో సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నారు. మూడు రోజుల క్రితం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు కృష్ణాలోని మచిలీపట్నంలోని గిలకలదిండి వద్ద స్థానికులు టేకు చేప అని పిలిచే భారీ చేపతో తిరిగి వచ్చారు.
 
వారి వలలో ఈ భారీ చేప పడటంతో ఆశ్చర్యపోయిన మత్స్యకారులు దానిని బయటకు తీసుకురావడానికి సహాయం కోరారు. దాన్ని బయటకు తీయడానికి క్రేన్‌ను రప్పించుకున్నారు.
 
అలా ఆ భారీ చేపను ఒడ్డుకు చేర్చారు. ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ చేపను చూసిన గ్రామస్థులు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇకపోతే.. చెన్నైకి చెందిన వ్యాపారులు మత్స్యకారుల నుంచి చేపలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2020లో, దాదాపు మూడు టన్నుల బరువున్న ఒక పెద్ద స్టింగ్రే చేపను అదే జిల్లాలో మత్స్యకారులు పట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments