Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవిర్భావం దినోత్సవం సాక్షిగా తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (16:29 IST)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఈ ఘటన అనంతపురంలో జరిగిన తెలుగుదేశం సమీక్ష సమావేశంలో జరిగింది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్‌ స్వరూప వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకున్నారు. పరస్పరం దుర్భాష లాడుకుంటూ, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 
 
ఇదంతా రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగువులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు తన్నుకుంటుంటే.. మరోవైపు.. పోలీసులు వినోదం చూస్తూ మిన్నకుండి పోయారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments