Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మా... మా నాన్న ఎవరు?' అని ప్రశ్నించిన కన్నబిడ్డకు వాతలు పెట్టిన తల్లి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:42 IST)
అనంతపురం జిల్లాలోని కదిరి మండలంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ కసాయి తల్లి దారుణానికి ఒడిగట్టింది. అమ్మా మా నాన్న ఎవరు? అని ప్రశ్నించింది. దీనికి ఆగ్రహానికి గురైన ఆ మహిళ... కన్నబిడ్డ అని కూడా చూడకుండా కర్రుతో వాతలుపెట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కదిరి పట్టణంలోని ఓ కాలనీలో ఈ ఘటనచోటుచేసుకుంది. గత కొంతకాలం క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. అనంతరం మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అప్పట్నుంచి ప్రియుడిపై మోజుతో తన చిన్నారిని ఇబ్బంది పెడుతూ వస్తోంది.
 
'అమ్మా.. మా నాన్న ఎవరు..?' అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో 'ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్' అంటూ చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments