Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించారు.. వరుసకు అన్నాచెల్లెళ్లని రైలుకింద పడిపోయారు!

Webdunia
సోమవారం, 18 ఆగస్టు 2014 (15:23 IST)
అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రైలుకింద పడి యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వీరి ప్రేమను పెద్దలకి తెలియజేయగా, వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని చెప్పిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. 
 
దీంతో తామిక కలిసి బతికేది లేదని నిర్ణయించుకున్న వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబసభ్యుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments