Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్రకటిత కరెంట్ కోతలు - ఎండిపోతున్న పంటలు - విద్యుత్ సిబ్బంది నిర్బంధం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:56 IST)
అప్రకటిత విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా, రైతులు మరింత మనోవేదనను అనుభవిస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళఎదుట ఎండిపోతుంటే చూస్తూ కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. విద్యుత్ విద్యుత్ సిబ్బందిని నిర్బంధిస్తున్నారు. 
 
తాజాగా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో విద్యుత్ సిబ్బందిని రైతుల నిర్బంధించారు. విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యుత్ సిబ్బంది నిర్బంధించారు. 
 
పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎంఎం పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. రోజు ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సిద్ధరాంపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 
 
సబ్‌స్టేషనులో నిధులు నిర్వహిస్తున్న గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్ స్టషన్‌కు చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వండంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments