Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు సోగ్గాడికి ఏమైంది?

నెల్లూరు జిల్లా సోగ్గాడిగా రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి గుర్తింపుపొందారు. ఈయన ఏది చేసినా సంచలనమే. మురికివాడలో పర్యటించినా తన పంథానే వేరంటారు. హిజ్రాలతో కలిసి డాన్సులు వేయడం మొదలుకుని ప్రజా సమస్యల ప

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2018 (14:38 IST)
నెల్లూరు జిల్లా సోగ్గాడిగా రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి గుర్తింపుపొందారు. ఈయన ఏది చేసినా సంచలనమే. మురికివాడలో పర్యటించినా తన పంథానే వేరంటారు. హిజ్రాలతో కలిసి డాన్సులు వేయడం మొదలుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులపై మండిపడటం వరకు.. అంతా సంచలనమే. 
 
అలాంటి నెల్లూరు సోగ్గాడు గత కొన్నిరోజులుగా బయట ఎక్కడా కనిపించడం లేదు. చివరకు మీడియా కంటికి కూడా చిక్కడం లేదు. దీనికి కారణం.. ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఈ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments