Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఓపెన్ వర్శిటీ స్టడీ సెంటర్లు కొనసాగించాల్సిందే : హైకోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:47 IST)
అంబేద్కర్, తెలుగు సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు చెందిన స్టడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే సేవల నిర్వహణ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాలని శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
 
విద్యాసంస్థలకు సంబంధించి విభజన చట్ట ప్రకారం విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపీలో స్టడీ సెంటర్లు కొనసాగించడం వల్ల రూ.14 కోట్ల జీతాలు చెల్లించామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఖర్చులు చెల్లిస్తే స్టడీ సెంటర్ల నిర్వహణకు ఇబ్బంది లేదని వెల్లడించారు. దీంతో హైకోర్టు ఆవిధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments