Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవైపు చందాలడుగూ.. దుబారా ఖర్చులెందుకు బాబూ?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:14 IST)
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఒకవైపు కొత్త రాజధాని నిర్మాణానికి చందాలడుగుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు దుబారా ఖర్చులు చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 
 
కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరవుతున్న అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ సమావేశానికి ముందు, ఆ తరువాత పలు దేశాల్లో పర్యటించి రాష్ట్ర ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారని ప్రశ్నించారు. 
 
‘‘అక్టోబర్ 2 నుంచి కామెరూన్‌లో జరిగే సదస్సుకు హాజరవుతున్న కోడెల దానికన్నా ముందు మారిషస్, జోహాన్నెస్‌బర్గ్, సదస్సు ముగిశాక కేప్‌టౌన్, కెన్యాల సందర్శనకు వెళుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదని ప్రభుత్వమే చెబుతున్నపుడు ఈ పర్యటనలెందుకు?’’ అని అంబటి ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments