Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

ఐవీఆర్
శనివారం, 7 జూన్ 2025 (16:49 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారనీ, ఐతే ఇది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యలు వుంటారనీ, వారికి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాలతో పాటు శిబిరాలు కూడా వున్నయంటూ ఆరోపణలు చేసారు. కృష్ణం రాజు వ్యాఖ్యలతో అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
వెంటనే తమకు క్షమాపణలు చెప్పకపోతే నీ అరెస్ట్ ఖాయం అంటూ హెచ్చరించారు. ఇంత దారుణమైన మాటలు అంటుంటే పత్రికా ఛానల్ అధిపతి భారతీ రెడ్డిగారు చూస్తూ ఎలా కూర్చున్నారో తమకు అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే సాక్షి ఛానల్ ఎక్కడుంటే అక్కడ చుట్టుముడతామని అమరావతి మహిళా సంఘం హెచ్చరించింది. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజును వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments