Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి మూడు రాజధానులు.. హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:07 IST)
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు అమరావతి రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. 
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయాలని పిటీషనర్... తన పిటీషన్‌లో కోరారు. వీటి అమలు పై స్టే ఇవ్వాలని హైకోర్ట్‌ని విజ్ఞప్తి చేశారు.
 
రాజ్ భవన్, సీఎం కార్యాలయం, విభాగధిపతులు కార్యాలయాలు… సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్ట్‌కి దాఖలు చేసిన పిటీషన్‌లో కోరారు. అదే విధంగా జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని పిటీషనర్ కోరారు. దీనిపై మంగళవారం హైకోర్ట్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments