Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి, బోయపాటి, తోట తరణిలను రంగంలోకి దింపిన చంద్రబాబు...? ఎందుకంటే...?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (13:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన వేడుకలు సాదాసీదాగా కాదు... తోట తరణి డిజైన్లతో, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి క్రియేటివిటితో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. అందుకే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగే చోట వేదిక ఎలా ఉండాలనే విషయంతో పాటు అక్కడి మిగిలిన ప్రాంతాలను కనువిందుగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయాలపై క్రియేటివ్ ఐకన్స్ తో చర్చించాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
 
ఇందులో భాగంగా ప్రముఖ కళాదర్శకుడు తోట తరణి, క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి, బోయపాటి శ్రీనుల సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆఘమేఘాలపై వారి సలహాల కోసం వెళ్లినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలను కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ నృత్యాలతో కూడిన పాటలను రాయించాలని కూడా సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని దేశం ఆసక్తిగా తిలకించేలా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను పురమాయించినట్లు సమాచారం.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments