ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్మెంట్ రెండుసార్లు అడిగా, మూడోసారి కూడా: బాలయ్య

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని ఇప్పటికే రెండుసార్లు అపాయింట్మెంటును కోరినట్లు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కుటుంబడిందనీ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెచ్చరిల్లాయంటూ చెప్పారు. 
 
కాగా హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 55 లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందచేశారు. తను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనన్న విషయంపై స్పందిస్తూ... నేను ఎక్కడ వున్నా నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేసి తీరుతానన్నారు బాలయ్య. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments