Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె ఇల్లు ఎలా ఖాళీ చేస్తారో.. అలానే చేశాం: డీజీపీ

Webdunia
గురువారం, 31 జులై 2014 (14:55 IST)
అద్దె ఇల్లును ఎలా ఖాళీ చేస్తారో.. తాము కూడా అలానే ఆ భవనాన్ని ఖాళీ చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్ఐబీ భవనం నుంచి కుర్చీలు, బల్లలు లూటీ చేశారనడం సరికాదని డీజీపీ రాముడు తెలిపారు. 
 
అద్దె ఇల్లును ఎలా ఖాళీ చేస్తారో... తాము కూడా అలానే ఆ భవనాన్ని ఖాళీ చేశామని డీజీపీ వెల్లడించారు. తాము తీసుకెళ్లిన ప్రతీ వస్తువు గురించి తెలంగాణ పోలీస్ అధికారులకు చెప్పామన్నారు. వాస్తవంగా సదరు భవనాన్ని గవర్నర్ ఏపీ గ్రేహౌండ్స్‌కు కేటాయించారని... అయితే తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐబీ భవనం కావాలని తమను కోరడంతో ఖాళీ చేశామని చెప్పారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments