Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆళ్ళగడ్డ ఉప ఎన్నిక బరి... వైసీపీ అభ్యర్థి అఖిల ప్రియ

Webdunia
గురువారం, 9 అక్టోబరు 2014 (19:01 IST)
ఆళ్లగడ్డ శాసన సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా దివంగత మహిళా నేత భూమా శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియను ఖరారు చేశారు. గత ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఐతే ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయాన్ని మరణించాక కూడా శోభకే ఓటర్లు కట్టబెట్టారు.
 
ఈ నేపధ్యంలో భూమా నాగిరెడ్డి - దివంగత భూమా శోభానాగిరెడ్డి పెద్ద కుమార్తె అయిన భూమా అఖిల ప్రియను ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో బరిలోకి దించేందుకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి ప్రచారం ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించినా ఆళ్లగడ్డ ఎన్నికలో అఖండ విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును సాధించారు. 
 
ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నికల జరపాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ స్థానం నుంచి భూమా అఖిలారెడ్డిని ఆళ్ళగడ్డ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంలో వైసీపీ నాయకులు వున్నారు. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలని భావిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments