Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాజీలు కానున్న మంత్రులు

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (10:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులంతా త్వరలోనే మంత్రులు కాబోతున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. అధికారంలో రాగానే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గ మార్పులు చేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. 
 
ఇప్పుడు ఆ సమయం రానేవచ్చింది. త్వరలో ఉన్న మంత్రుల స్థానాల్లో కొత్త మంత్రులు రాబోతున్నారని తెలుస్తుంది. మంత్రివర్గంలోకి 100 శాతం కొత్త వారిని తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే సీఎం జగన్‌తో చెప్పానని మంత్రి బాలినేని వెల్లడించారు.
 
తన మంత్రి పదవి పోయినా బాధపడేది, భయపడేది లేదని మంత్రి బాలినేని అన్నారు. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి ఎవరికీ మంత్రి పదవి దక్కుతుందో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments