Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకోసం అఖిలప్రియ... చివరిచూపు.. పెళ్లికాని ముగ్గురు పిల్లలు

భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘ

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (17:48 IST)
భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘాట్ ప్రక్కనే జరిగాయి. చితి వద్ద చివరిసారిగా తండ్రిని చూసి అఖిలప్రియ బోరున విలపించారు. ఆయన ముఖాన్ని పట్టుకుని మరలా బ్రతికి వస్తారేమోనన్న ఆశగా చూశారు. ఆ దృశ్యం చూసివారి అందరి హృదయాలు బరువెక్కాయి. కానీ విధి ముందు ఎంతటివారైనా తలవంచక తప్పదు కదా.
 
భూమా నాగిరెడ్డి కుటుంబంలో విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గత మూడున్నరేళ్ల క్రితం మరణించారు. ఆ విషాదాన్ని మర్చిపోకముందే మళ్లీ భూమా నాగిరెడ్డి గుండె పోటుతో కన్నుమూశారు. ఆ దంపతులకు ముగ్గురు బిడ్డలు. ఇంకా పెళ్లి కాలేదు. ఇంతటి కష్టం వచ్చిన ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments