Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంట‌లో ర‌న్ వేపై పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు...

తిరుప‌తి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (21:37 IST)
తిరుప‌తి: రేణిగుంట విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా, టైర్ పేలింది. పైలట్ అప్రమత్తం కావడంతో 178 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ మీదుగా రేణిగుంటకు వచ్చింది. రేణిగుంట నుంచి తిరిగి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. టైర్ పేలిపోవడంలో ప్రయాణికులను తిరుపతిలోనే ఉంచారు. ప్రయాణికులను వేరే విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments