Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలోనే ఎయిమ్స్.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (14:01 IST)
గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను నెలకొల్పనున్నారు. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎయిమ్స్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 
 
బుధవారం ఉదయం ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన విషయం తెల్సిందే. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments