Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఆస్తులు అమ్మేయండి : హైకోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:04 IST)
అగ్రిగోల్డ్ స్కామ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఖాతాదారులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన మొత్తం ఆస్తుల్లో 14 ఆస్తులను అమ్మేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సొమ్మును ఖాతాదారులకు చెల్లించాలని, ఒకవేళ ఆ సొమ్ము చాలకుంటే మిగిలిన ఆస్తులను కూడా విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
 
అగ్రిగోల్డ్ బాధితులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన ఖాతాదారులకు సోమ్ము తిరిగిచ్చేందుకు ఆ సంస్థ ఆస్తులు అమ్మాలని ఆదేశించింది. ఇందుకోసం అగ్రిగోల్డుకు చెందిన 14 ఆస్తులు అమ్మకానికి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన సొమ్మును హైకోర్టు పర్యవేక్షణ‌లో ఉంచాలని, మిగతా ఆస్తులను ఎవరికీ అమ్మవద్దని స్పష్టం చేసింది. అంతేగాక అగ్రిగోల్డ్ అనుంబంధ సంస్థలు, డైరెక్టర్లు, ఆడిటర్లను గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments