Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపితే లక్ష రూపాయలు.. సుపారీ ఇచ్చిన భార్య.. ఎందుకు?

Webdunia
గురువారం, 9 మే 2019 (19:09 IST)
చిత్తూరు జిల్లాలో కిలాడీ లేడీ బాగోతం బయటపడింది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో  కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చెందిన నాగరాజు, అతని భార్య సౌమ్య ఇద్దరు బిడ్డలతో కలిసి శాంతిపురంలో నివాసముంటున్నారు. సౌమ్యకు అదే ప్రాంతానికి చెందిన జనార్థన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం కాస్తా భర్తకు తెలిసి మందలించాడు. అయితే ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. 
 
తన భర్త అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు జనార్థన్‌తో కలిసి చంపేందుకు ప్లాన్ చేసింది. జనార్థన్, సౌమ్యలు కలిసి నాగరాజును చంపేందుకు పుంగనూరు మండలం మేలందొడ్డికి చెందిన భానుప్రకాష్, అశోక్, గంగవరం, బాబులతో లక్షరూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
గత నెల 30వ తేదీన రామకుప్పం-సగినేకుప్పం మార్గంలోని గడ్డూరు క్రాస్ వద్ద నాగరాజుపై కత్తి, బ్లేడ్లతో దాడి చేశారు. అయితే నాగరాజు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని భార్యే సూత్రధారిగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments