Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడుకు చేరుకున్న ముంబై నటి జైత్వానీ కాదంబరి

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (15:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జైత్వానీ ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఏపీ పోలీసుల గట్టి పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఆమె ఏపీ హోం మంత్రి అనిత, డీజీపీ తిరుమల రావులను కలిసి తనకు జరిగిన వేధింపులు, అన్యాయంపై పూర్తి వివరాలు సమర్పించనున్నారు. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు విచారణాధికారిగా నియమితులైన ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కూడా ఆమె వద్ద విచారణ జరుపనుంది. 
 
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో నటిపై తీవ్రమైన వేధింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాజకీయ నాయకులతో పాటు.. ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్ఐ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దల ప్రమోయం కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడం ఈ విషయం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. 
 
తనను గత ప్రభుత్వమే బ్లాక్‌మెయిల్, వేధింపులు, కిడ్నాప్‌లు చేసిందని ఆమె మీడియా ముఖంగా ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేసించింది. ఈ కేసులో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్వరంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ ఫిల్మ్ లవ్, సితార

HIT: The 3rd Case రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌ లో ప్రారంభమైంది

వేట‌గాడే వేటాడ‌బ‌డితే..! ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్

ఆక్స్‌ఫర్డ్ క్లైమేట్ చేంజ్ ఛాలెంజ్‌ అంబాసిడర్‌గా ఉపాసన

హోటల్‌కు వెళ్తే అలా చేశాడు.. బ్రేకప్ చేశాను.. జాకీ వచ్చాక అంతా మారిపోయింది.. రకుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments