Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య యార్లగడ్డ సంపాదకీయ తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (22:52 IST)
మంచి సాహిత్యం సమాజానికి మార్గదర్శిగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కథలు, కవిత్యం, పాటలు ఇలా ఏ మార్గం అయినప్పటికీ సాహిత్యం చరిత్రపై చూపే ప్రభావం గట్టిదన్నారు.

 
ఉగాది వేడుకల నేపధ్యంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న”తెలుగు సాహిత్యం- సమాజం, చరిత్ర, ప్రజలు (రెండు వేల సంవత్సరాలు) ” పేరిట రూపుదిద్దుకున్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి దంపతులు జగన్ మోహన్ రెడ్డి, భారతిలు అవిష్కరించారు.

 
ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సమీపంలో నిర్వహిస్తున్న గోశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలుపెరుగని సాహిత్య సేవను అందిస్తున్నారన్నారు. పుస్తకం గురించి లక్ష్మి ప్రసాద్ వివరిస్తూ 13 మంది గొప్ప కవులతో విరచితమైన సాహిత్యం ఈ పుస్తకంలో అంతర్భాగమై ఉందన్నారు. ఆయా కాలాలలో సాహిత్యం ఇటు సమాజంపై, చరిత్రలో ఏమేరకు ప్రభావం చూపిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments