Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సింగ్ నగర్ గ్యాంగ్ వార్, సూర్యారావుపేట హత్య కేసులో నిందితులు అదుపులోకి...

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (21:49 IST)
ఈ నెల 25న రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఆధిప‌త్య పోరులో భాగంగా సూర్యారావుపేట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో మూడు రోజుల క్రితం జ‌రిగిన హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుల‌ను ప‌ట్టుకున్నారు సూర్యారావుపేట పోలీసులు.
 
ప‌క్కా స‌మాచారంతో నిన్న సాయంత్ర‌మే హ‌త్య కేసు ప్రధాన నిందితులు కుక్కల రవి, అశోక్, నిహాంత్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
 
హత్య వెనక A+ రౌడీషీటర్ ఉన్నట్లు అనుమానం. రెండు నెలలుగా నున్న, సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ప‌రిధిలో ఆధిప‌త్య పోరు కోసం ప‌లుమార్లు గ్యాంగ్ వార్‌ జరిగింది.

ప్రేమ వివాహం విష‌యంలో రౌడీషీటర్ల మధ్య ఆధిప‌త్య‌ పోరులో భాగంగానే హత్య జ‌రిగిన‌ట్లు విచార‌ణ‌లో గుర్తించిన‌ట్లు పోలీసులు తెలిపారు. నాలుగొవ నిందితుడైన క‌రీమ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments