Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌రోడ్డులో జీపు బోల్తా - ముగ్గురి పరిస్థితి విషమం

Webdunia
గురువారం, 5 మే 2016 (18:26 IST)
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని 18వ మలుపు వద్ద జీపు లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వెళుతున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులు ఖమ్మం జిల్లా కొత్తూరు తాండాకు చెందిన భీముడు, మణి, లక్ష్మీమోహన్‌, రంగిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments