Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే సమాచారమివ్వండి - ఎసిబి డిజి ఠాగూర్ (వీడియో)

అవినీతి రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఎసిబి డైరెక్టర్ జనరల్ ఠాగూర్. యాంటీ కరెప్షన్ డే సందర్భంగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎసిబి డిజి పాల్గొన్నారు. దేశం వేగంగా అభివృద్థి చెందాలంటే అవినీతిని త

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (19:58 IST)
అవినీతి రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు ఎసిబి డైరెక్టర్ జనరల్ ఠాగూర్. యాంటీ కరెప్షన్ డే సందర్భంగా తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎసిబి డిజి పాల్గొన్నారు. దేశం వేగంగా అభివృద్థి చెందాలంటే అవినీతిని తరిమికొట్టడమే మొదటి మార్గమన్నారు.
 
మన చుట్టుపక్కల అవినీతికి ఎవరైనా పాల్పడ్డారని తెలిస్తే వెంటనే ఎసిబికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎసిబి అధికారుల పట్ల ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు మరింత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తామని చెప్పారాయన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments