Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుల కార్లకు టోల్ ఫీజు రద్దు చేయాలి

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (18:15 IST)
రాష్ట్రంలో జాతీయ రహదారులపై వున్న టోల్ గేట్‌ల వద్ద జర్నలిస్టుల కార్లకు టోల్ టాక్స్ మినహాయింపు నివ్వవలసిందిగా భారతీయ జనతా పార్టీకు చెందిన రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరశింహరావుకు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మరియు రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు విజ్ఞప్తి చేసారు. 
 
మంగళవారం ఉదయం ఉయ్యూరులో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ఎంపిని కలిసి సాంబశివ నాయుడు విజ్ఞాపన పత్రం అందజేయగా సంభందిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని జీవీఎల్ నరసింహారావు హామీఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎంపిను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసారు. యూనియన్ కోశాధికారి డి .కోటేశ్వరరావు సీనియర్ జర్నలిస్టులు యారా ప్రకాశ్, మరీదు రాజ, రాయపూడి రాము, ఫిరోజ్‌లు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ చిన్నయ, భువనేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments