Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాసలీలలు... ఆయేషా హత్యకు కారణం అదే...

ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:11 IST)
ఆయేషా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతుందా? సత్యం బాబు నిర్దోషి అంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అసలు హంతకుడు ఎవరో పట్టుకునేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సత్యం బాబు నిర్దోషి నాయనా అంటూ ఆనాడే ఆయేషా తల్లి మీడియా ముందు వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం సత్యం బాబు నిందితుడని అతడిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే తాజాగా ఆయేషా తల్లి షంషాద్ బేగం సంచలనాత్మక విషయాలు చెప్పారు.
 
హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే నిమిషాల్లో నిజాలు బయటకు వస్తాయన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థినీవిద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లను విచారిస్తే అంతా బయటకు వస్తుందన్నారు. తమ కుమార్తె ఆయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే వారు ఆమెను పొట్టనబెట్టుకున్నారంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. కేసును తిరిగి దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఆమె అభ్యర్థించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments