Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆవులు, ఎద్దులకు ఆధార్ నెంబర్లు... ఆ గిత్తల కోసమేనట...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హైటెక్ కార్యక్రమానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవున్నింటికీ ఆధార్ నంబర్లు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ర

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హైటెక్ కార్యక్రమానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవున్నింటికీ ఆధార్ నంబర్లు కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజధాని అమరావతిలోని పశువుల ఆసుపత్రి నుండి ప్రారంభించనున్నారు.
 
రాష్ట్రంలోని ఆవులు అన్నింటికీ ఆధార్ నంబర్లను కేటాయించి, ఆ నంబర్లను వాటి యజమానులు లేదా రైతుల ఆధార్ నంబర్లతో అనుసంధానిస్తారు. దీనివల్ల రాష్ట్రంలోని ఆవుల సంఖ్య తేలటమే కాకుండా వాటి వయసు, లింగం, ఏ జాతి ఆవులు ఎన్ని ఉన్నాయనే వివరాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో ఆవులకు అందించే చికిత్స వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది, పశువుల కదలికలను తెలుసుకునేందుకు అధికారులకు సులువుగా ఉంటుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 మిలియన్ల పశువులు ఉన్నట్లు సమాచారం ఉంది. వీటిలో పుంగనూరు ఆవులు, ఒంగోలు గిత్తలకు ప్రత్యేకత ఉంది. ఈ అరుదైన జాతుల్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments