Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి పేరుతో లోబరుచుకున్నాడు, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా

young woman
Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (16:58 IST)
తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి సీనియర్ నాయకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ క్రిష్ణ మోసం చేశాడంటూ రేణుక అనే యువతి సెల్ఫీ వీడియోలో రోదిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ బోరున విలపిస్తూ వీడియోలను పోలీసులకు పంపించింది.
 
ప్రేమ, పెళ్ళి పేరుతో సూర్యనగర్‌కు చెందిన తనను ధనుష్ క్రిష్ణ శారీరకంగా వాడుకున్నాడని.. కానీ ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదన్నారు. పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని.. కానీ అతన్ని అరెస్టు చేయకుండా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలక్రిష్ణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 
 
తనకు న్యాయం జరగలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రేణుక తెలిపారు. రాజకీయాల్లోకి తను రావడానికి ధనుష్ క్రిష్ణ అని.. తనను మోసం చేయడం వల్లనే తాను వార్డు మెంబర్‌గా పోటీ చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నట్లు రేణుక సెల్ఫీ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments