Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ చూస్తుండగా పక్కనే పడిన పిడుగు, చనిపోయిన యువకుడు

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (14:54 IST)
మెరుపులు మెరుస్తూ వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూనే వుంటుంది. పిడుగులు పడుతున్న సమయంలో వృక్షాలు, స్తంభాలు, మైదాన ప్రాంతాలు, ఆరుబయట వుండవద్దని సూచనలు ఇస్తుంటారు. అలాగే ఎలక్ట్రిక్ పరికరాలకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ ఫోన్లను ఉపయోగించకుండా వుండాలని సూచనలున్నాయి. ఐతే ఆ యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో మొబైల్ ఫోను చూస్తున్నాడు. పక్కనే పిడుగు పడటంతో ఫోన్ పేలిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అనకాపల్లిలోని వి.మాడుగుల మండలానికి చెందిన భవానీ శంకర్ అనే యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో ఓ పూరి పాకలో వున్నాడు. తన సెల్ ఫోనును చూస్తూ వున్నాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ అతడు వున్న పూరిపాకకి పక్కనే వున్న పశువుల పాకపై పిడుగు పడింది. ఆ పిడుగు తీవ్రతకు యువకుడి చేతిలో వున్న సెల్ ఫోన్ పేలిపోయి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్దమధ్యలో అతడు మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం
Show comments