Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీలేరులో మహిళ దారుణ హత్య... కారణం ఏమిటి...?

Webdunia
బుధవారం, 2 మార్చి 2016 (14:49 IST)
చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కంచెంవారిపల్లికి చెందిన శ్రీలక్ష్మి, భాస్కర్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రీలక్ష్మి దినసరి కూలి చేసుకుంటూ పిల్లలను చూసుకుంటోంది. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున ఇంట్లో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో కొంతమంది ఆగంతుకులు ఇంట్లోకి ప్రవేశించి శ్రీలక్ష్మిని హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. మహిళ హత్యకు కారణాలేమిటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments