గ్రామ సచివాలయం ఉద్యోగ పరీక్ష రాసి తిరగి వస్తుండగా వెంటాడిన మృత్యువు

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:12 IST)
గ్రామ సచివాలయ ఉద్యోగం కోసం పరీక్ష రాసి తిరిగి వస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వచ్చి ప్రాణాలు తీసింది. మధురవాడ హైస్కూల్ ఎదురుగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ళ విజయమాధురి మరణించింది. 
 
గోపాలపట్టణం బాజీ జంక్షన్‌కు చెందిన దుర్గాప్రసాద్, విజయమాధురి భార్యాభర్తలు. ఆదివారం సెలవు కావడంతో భార్యను సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లో గ్రామ సచివాలయ పరీక్షకు తీసుకెళ్ళాడు దుర్గాప్రసాద్. ఎగ్జామ్ ముగిసిన తర్వాత వీరు తిరిగి వస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
బ్రేకులు ఫెయిల్ అయిన లారీ.... వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వచ్చి దుర్గా ప్రసాద్ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి టూవీలర్ అదుపు తప్పి వెనుక కూర్చున్న దివ్యమాధురి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కిందపడిపోయింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments