Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్... నిందితుల్లో పోలీసు పుత్ర రత్నం

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (10:29 IST)
ఉత్తర ప్రదేశ్ లో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. సామూహిక అత్యాచారాలు షరామామూలయ్యాయి. మహిళలపై మృగాళ్లు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. మహిళలపై అత్యాచారం జరిగింది. ముజఫర్ బాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
యూపీలోని  ముజఫర్ నగరలో ఓ మహిళపై  సామూహిక అత్యాచారం జరిగింది. ఇక్కడ నిందితుల్లో ఓ ఎస్సై కొడుకు కూడా ఉండడం ఆశ్చర్యం. దుకాణానికి  వెళ్లిన ఓ మహిళకు మత్తుమందు  కలిపిన  కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు  యజమానితో సహా అయిదుగురు  ఈ దురాగతానికి పాల్పడ్డారు.  
 
పై అత్యాచార విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను  అదులులోకి తీసుకన్నారు.మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?