Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌.. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. సీలింగ్‌ ఫ్యాన్‌కు?

సెల్వి
బుధవారం, 29 మే 2024 (17:51 IST)
విశాఖపట్నంలో బుధవారం 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గంటల కొద్దీ మొబైల్‌ బ్రౌజ్‌ చేస్తూ బాలికను ఆమె తల్లి అన్నపూర్ణ మందలించడంతో మధురవాడలోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భర్త మహేశ్ మృతి చెందడంతో బాలికకు అన్నపూర్ణ సింగిల్ పేరెంట్ అని తెలిసింది. బాలిక తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేస్తే సారీ చెప్పాలి.. తప్పు చేయకుంటే క్షమాపణ చెప్పను : కమల్ హాసన్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments