Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా పాలనకు మూడేళ్లు.. ప్రజా వేదిక విధ్వంసంతో మొదలు

Webdunia
సోమవారం, 30 మే 2022 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేటికి మూడేళ్లు కావొస్తుంది. ఈ కాలంలో తమ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహించిందని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ తన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల పాలనపూర్తి చేసుకుంటున్న తరుణంలో మూడేళ్ళ పాలనపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95 శాం హామీలను అమలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తామని ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, వైకాపా ప్రభుత్వ మూడేళ్ళ పాలన విధ్వంసంగా సాగుతోందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన గత మూడేళ్ళలో విధ్వంసం, రివర్స్ డెవలప్‌మెంట్, దాడులు, ఎస్సీఎస్టీ అక్రమ కేసులు బనాయింపు, విపక్ష నేతలపై దాడులు, కేసులు, అరెస్టులు వంటి చర్యలతో విజయవంతంగా సాగుతోందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments