Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్సు .. పలు రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:55 IST)
రాజమండ్రి వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ - లింగంపల్లి రైలు రెండు గంటల పాటు ఆలస్యంగా నడువనుంది. అలాగే, విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడల మధ్య నడిచే రైళ్ళను పాక్షికంగా రద్దు చేశారు. 
 
అయితే, పూర్తిగా రద్దు చేసిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టం - విజయవాడ, గుంటూరు - విశాఖ, విశాఖ - గుంటూరు, విశాఖ  - విజయవాడ, విజయవాడ - విశాఖ, విజయవాడ - గుంటూరు - గుంటూరు విజయవాడ, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments