Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్సు .. పలు రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (08:55 IST)
రాజమండ్రి వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ - లింగంపల్లి రైలు రెండు గంటల పాటు ఆలస్యంగా నడువనుంది. అలాగే, విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడల మధ్య నడిచే రైళ్ళను పాక్షికంగా రద్దు చేశారు. 
 
అయితే, పూర్తిగా రద్దు చేసిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టం - విజయవాడ, గుంటూరు - విశాఖ, విశాఖ - గుంటూరు, విశాఖ  - విజయవాడ, విజయవాడ - విశాఖ, విజయవాడ - గుంటూరు - గుంటూరు విజయవాడ, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments